ప్రధాన మంత్రి కార్యాలయం
జల్ జీవన్మిశన్ కారణం గా నీరాసాగర్ ప్రజల జీవనం లో మార్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
Posted On:
16 FEB 2023 10:27AM by PIB Hyderabad
జల్ జీవన్ మిశన్ కారణం గా ధారవాడ లోక్ సభ నియోజకవర్గం లో నీరాసాగర్ గ్రామ నివాసుల జీవనాలలో గుణాత్మకమైనటువంటి మార్పు ను గమనించిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘నీరాసాగర్ ప్రజల జీవనాలలో ఒక గుణాత్మకమైనటువంటి పరివర్తన ను చూసి సంతోషం కలిగింది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1899919)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam