ప్రధాన మంత్రి కార్యాలయం
మేఘాలయ ప్రజలకు ప్రధాని రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
Posted On:
21 JAN 2023 10:07AM by PIB Hyderabad
మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మేఘాలయ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం శక్తిమంతమైన సంస్కృతికి.. ముఖ్యంగా సంగీతం, కళలు, క్రీడలపై మక్కువకు ప్రసిద్ధి చెందింది. మేఘాలయ ప్రజలు విభిన్న రంగాలలో రాణిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ మేఘాలయ నిరంతరం ప్రగతి బాటలో పయనించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1892682)
Visitor Counter : 129
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam