ప్రధాన మంత్రి కార్యాలయం

మేఘాలయ ప్రజలకు ప్రధాని రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు

Posted On: 21 JAN 2023 10:07AM by PIB Hyderabad

    మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మేఘాలయ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం శక్తిమంతమైన సంస్కృతికి.. ముఖ్యంగా సంగీతం, కళలు, క్రీడలపై మక్కువకు ప్రసిద్ధి చెందింది. మేఘాలయ ప్రజలు విభిన్న రంగాలలో రాణిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ మేఘాలయ నిరంతరం ప్రగతి బాటలో పయనించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1892682) Visitor Counter : 129