ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పొంగల్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా- తమిళ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 15 JAN 2023 9:14AM by PIB Hyderabad

పొంగల్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ.. ప్రత్యేకించి తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో: 

"పొంగల్ పర్వదినం నేపథ్యంలో  ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గల తమిళ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.  ఈ పండుగ వేళ మన జీవితాల్లో సంతోషం నిండాలని, చక్కని ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1891360)