ప్రధాన మంత్రి కార్యాలయం
పొంగల్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా- తమిళ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
15 JAN 2023 9:14AM by PIB Hyderabad
పొంగల్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ.. ప్రత్యేకించి తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"పొంగల్ పర్వదినం నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గల తమిళ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ మన జీవితాల్లో సంతోషం నిండాలని, చక్కని ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1891360)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam