ప్రధాన మంత్రి కార్యాలయం

‘పరీక్ష పే చర్చ’పై పితోడ్‌గఢ్‌ కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల గీతాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

Posted On: 11 JAN 2023 6:26PM by PIB Hyderabad

   ‘పరీక్ష పే చ‌ర్చ’ కార్యక్రమంపై పితోడ్‌గ‌ఢ్‌లోని కేంద్రీయ విద్యాల‌య విద్యార్థుల గీతాలాపన ప్రదర్శనను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

దీనిపై కేంద్రీయ విద్యాలయ సంగఠన్ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“అద్భుతం! రాగాల్లో రంగరించిన విద్యార్థుల అనుభూతులు పరీక్షల పండుగకు కొత్త వన్నెలు అద్దుతున్నాయి” అని ప్రధానమంత్రి ప్రశంసాత్మకంగా వ్యాఖ్యానించారు.

*****

DS/TS



(Release ID: 1890591) Visitor Counter : 138