ప్రధాన మంత్రి కార్యాలయం
‘పరీక్ష పే చర్చ’పై పితోడ్గఢ్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల గీతాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
Posted On:
11 JAN 2023 6:26PM by PIB Hyderabad
‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంపై పితోడ్గఢ్లోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల గీతాలాపన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
దీనిపై కేంద్రీయ విద్యాలయ సంగఠన్ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అద్భుతం! రాగాల్లో రంగరించిన విద్యార్థుల అనుభూతులు పరీక్షల పండుగకు కొత్త వన్నెలు అద్దుతున్నాయి” అని ప్రధానమంత్రి ప్రశంసాత్మకంగా వ్యాఖ్యానించారు.
*****
DS/TS
(Release ID: 1890591)
Visitor Counter : 138
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam