ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పరశురామ కుండ్‌ వేడుక దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 08 JAN 2023 5:19PM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పరుశురామ కుండ్‌ వేడుకల దృశ్యాలను ప్రజలతో పంచుకున్నారు.  

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూతో సంయుక్తంగా ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “ఇదొక ఉల్లాసభరిత అనుభూతినిస్తోంది... అరుణాచల్ ప్రదేశ్‌ను మరింత లోతుగా అన్వేషించేందుకు అరుదైన అవకాశంగా అనిపిస్తోంది.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1889665) Visitor Counter : 153