ప్రధాన మంత్రి కార్యాలయం
కంగ్లా నోంగ్ పోక్ థోంగ్ ప్రారంభం అయిన సందర్భం లో మణిపుర్ ప్రజల కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 JAN 2023 2:12PM by PIB Hyderabad
మణిపుర్ లో కంగ్ లా నోంగ్ పోక్ థోంగ్ ప్రారంభం అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనల ను తెలియ జేశారు.
మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘మణిపుర్ కు ఇవే అభినందన లు. యావత్తు రాష్ట్రం లోను శాంతి, సమృద్ధి మరియు సంతోషం తాలూకు భావన పెంపొందుతూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1889501)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam