ప్రధాన మంత్రి కార్యాలయం

పోప్‌ ఎమిరిటస్‌ బెనెడిక్ట్‌-16 కన్నుమూతపై ప్రధాని సంతాపం

Posted On: 31 DEC 2022 6:22PM by PIB Hyderabad

   పోప్‌ ఎమిరిటస్‌ బెనెడిక్ట్‌-16 కన్నుమూయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

   “జీవితమంతా చర్చికి, ప్రభువైన క్రీస్తు బోధనలకు అంకితం చేసిన పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్-16 కన్నుమూయడం తీవ్ర విచారం కలిగించింది. సమాజం కోసం ఆయన చేసిన అవిరళ కృషిని అందరూ సదా గుర్తుంచుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్న లక్షలాది ప్రజలతో నా గళం కలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1887817) Visitor Counter : 137