ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

Posted On: 25 DEC 2022 8:47AM by PIB Hyderabad

   మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి తన మనోభావాలను ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అటల్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. భారతదేశ ప్రగతికి  ఆయన చేసిన అవిరళ కృషి చిరస్మరణీయం. ఆయన నాయకత్వం, దృక్పథం లక్షలాది ప్రజలను చైతన్యవంతం చేస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1886468) Visitor Counter : 142