ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 DEC 2022 11:05PM by PIB Hyderabad

ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గమకానికి ప్రాచుర్యం కల్పించడానికికర్నాటక ప్రత్యేక సంస్కృతి ని చాటిచెప్పేందుకు శ్రీ హెచ్.ఆర్. కేశవ మూర్తి ని చేసిన కృషి ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటాము. ఎందరో విద్యార్థుల కు ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వాన్ని గుర్తిద్దాం. ఆయన మృతి తో దుఃఖించాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST

 


(रिलीज़ आईडी: 1885738) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam