ప్రధాన మంత్రి కార్యాలయం

విజయ్ దివస్ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

Posted On: 15 DEC 2022 8:12PM by PIB Hyderabad

‘విజయ్ దివస్’ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ స్వాగత సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘విజయ్ దివస్ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ స్వాగత సమారోహం లో పాలుపంచుకొన్నాను. 1971వ సంవత్సరం లో జరిగిన యుద్ధం లో విజయానికి కారణమైన మన సాయుధ దళాల పరాక్రమాన్ని భారతదేశం ఎన్నటికీ మరవదు.’’ అని పేర్కొన్నారు.

 

 

On the eve of Vijay Diwas, attended the 'At Home' reception at Army House. India will never forget the valour of our Armed Forces that led to the win in the 1971 war. pic.twitter.com/apG69cObzw

— Narendra Modi (@narendramodi) December 15, 2022

***

DS/SH



(Release ID: 1884089) Visitor Counter : 122