ప్రధాన మంత్రి కార్యాలయం

ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో మహాత్మ గాంధీ ప్రతిమ ను స్థాపించడం  భారతదేశం లోని ప్రతి ఒక్కరిని గర్వపడేటట్టు చేస్తున్నది: ప్రధాన మంత్రి

Posted On: 15 DEC 2022 8:10PM by PIB Hyderabad

ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో మహాత్మ గాంధీ (నడుం పైభాగం మాత్రమున్న) ప్రతిమ ను ఏర్పాటు చేయడాన్ని చూసి భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జెనరల్ శ్రీ ఎంటొనియొ గుటెరెస్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ -

‘‘మహాత్మ గాంధీ ఊర్ధ్వ కాయ ప్రతిమ ను @UN ప్రధాన కేంద్రం లో చూసి భారతదేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి గర్వపడుతున్నారు. గాంధేయవాద చింతన మరియు ఆదర్శాలు మన (భూ)గ్రహాన్ని మరింతగా సమృద్ధం చేయడంతో పాటు స్థిర అభివృద్ధి ని సైతం పెంపొందింప చేయుగాక.’’ అని పేర్కొన్నారు.

 

It makes every Indian proud to see the bust of Mahatma Gandhi at the @UN HQ. May the Gandhian thoughts and ideals make our planet more prosperous and further sustainable development. https://t.co/kU6Juw96WU

— Narendra Modi (@narendramodi) December 15, 2022

***

DS/SH

 



(Release ID: 1884088) Visitor Counter : 133