ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని పొందిన రోజు సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 NOV 2022 11:34AM by PIB Hyderabad

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని పొందినటువంటి రోజు సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.  ఆయన తన ధైర్యం, సాహసాలు, ఆదర్శాలు మరియు సిద్ధాంతాల పట్ల అచంచలమైనటువంటి నిబద్ధత ను చాటుకొన్నందుకు గాను ఆయన ను సర్వత్ర అభిమానించడం జరుగుతున్నది.  క్రూర ప్రభుత్వానికి మరియు అన్యాయాని కి తలొగ్గడానికి ఆయన నిరాకరించారు.  ఆయన బోధన లు మనకు ప్రోత్సాహాన్ని   అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 

 


(रिलीज़ आईडी: 1879481) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam