ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 09 NOV 2022 10:03AM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తరాఖండ్ ప్రజల కు ఇవే రాష్ట్ర స్థాపన దినం శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం ప్రకృతి తో మరియు ఆధ్యాత్మికత్వం తో సన్నిహితమైన అనుబంధాన్ని కలిగివున్నటువంటి రాష్ట్రం గా ఉంది. ఈ రాష్ట్రం లో ప్రజలు దేశ నిర్మాణాని కి గాను అనేక రంగాల లో గొప్ప తోడ్పాటుల ను అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాబోయే కాలాల్లో ప్రగతి పథం లో పయనిస్తూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1874649) Visitor Counter : 143