ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి
Posted On:
09 NOV 2022 10:03AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాఖండ్ ప్రజల కు ఇవే రాష్ట్ర స్థాపన దినం శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం ప్రకృతి తో మరియు ఆధ్యాత్మికత్వం తో సన్నిహితమైన అనుబంధాన్ని కలిగివున్నటువంటి రాష్ట్రం గా ఉంది. ఈ రాష్ట్రం లో ప్రజలు దేశ నిర్మాణాని కి గాను అనేక రంగాల లో గొప్ప తోడ్పాటుల ను అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాబోయే కాలాల్లో ప్రగతి పథం లో పయనిస్తూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1874649)
Visitor Counter : 143
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam