ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్ లోని వ‌డోద‌ర‌లో సి-295 విమాన త‌యారీ ఫ్యాక్ట‌రీకి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి


“భార‌త‌దేశంలో త‌యారుచేయండి, ప్ర‌పంచం కోసం త‌యారుచేయండి” అనే మంత్రంతో నేడు భార‌త‌దేశం ముందుకు సాగుతోంది”

“సాంస్కృతిక‌, విద్యా కేంద్రంగా ప్ర‌సిద్ధి చెందిన వ‌డోద‌ర ఇప్పుడు విమాన‌యాన కేంద్రంగా కొత్త గుర్తింపు సాధిస్తుంది”

“విమాన ప్ర‌యాణాల్లో ప్ర‌పంచంలోని మూడు అగ్ర‌గామి దేశాల్లో ఒక‌టిగా మ‌నం ప్ర‌వేశించ‌బోతున్నాం”

“మ‌హ‌మ్మారి, యుద్ధం, స‌ర‌ఫ‌రాప‌ర‌మైన అంత‌రాయాలున్న స్థితిలో కూడా భార‌త‌దేశం వృద్ధిలో వేగం కొన‌సాగిస్తోంది”

“త‌క్కువ త‌యారీ వ్య‌యాలు, అధిక ఉత్పాద‌క‌త అవ‌కాశాలు భార‌త‌ద‌శం క‌ల్పిస్తోంది”

“నేడు భార‌త‌దేశం కొత్త ఆలోచ‌నా ధోర‌ణి, కొత్త ప‌ని సంస్కృతితో కృషి చేస్తోంది”

“నేడు మా విధానాలు స్థిరం, ఊహాత్మ‌కం, భ‌విష్య‌త్ దృక్ప‌థంతో కూడిన‌వి”

“2025 నాటికి ర‌క్ష‌ణ త‌యారీని 25 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేర్చాల‌న్న‌ది ల‌క్ష్యం, ర‌క్ష‌ణ ఎగుమ‌తులు కూడా 5 బిలియ‌న్ డాల‌ర్లు కూడా దాట‌తాయి”

Posted On: 30 OCT 2022 4:25PM by PIB Hyderabad

గుజరాత్ లోని డోదలో సి-295 విమాన యారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ శంకుస్థాప చేశారుఆత్మనిర్భర్ భారత్ కింద విమానయాన రిశ్ర అధిరోహించిన‌ సాంకేతిక‌, యారీ శిఖరాలను తెలియచేసే ప్రర్శను కూడా ఆయ తిలకించారు.

 కార్యక్రమానికి హాజరైన ప్రనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ భారదేశాన్ని ప్రపంచానికి యారీ కేంద్రంగా చేసే దిశగా నం పెద్ద అడుగు వేశామని చెప్పారుభారదేశం యారుచేస్తున్న యుద్ధ విమానాలుటాంకులులాంతర్గాములుఔషధాలువ్యాక్సిన్లుఎలక్ర్టానిక్ గాడ్జెట్లుమొబైల్ ఫోన్లుకార్లు లు దేశాల్లో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. “భారదేశంలో యారుచేయండిప్రపంచం కోసం యారుచేయండి” అనే మంత్రంతో నేడు భారదేశం ముందడుగేస్తున్ననివాణా విమానాల యారీకి ప్రపంచ కేంద్రంగా మారుతున్నని ఆయ చెప్పారుత్వలోనే ప్రయాణికుల విమానాలు కూడా భారదేశం యారుచేయడం నం చూస్తామని ప్రధానమంత్రి తెలిపారు.

నేడు ఇక్క తాను శంకుస్థాప చేసిన  ఫ్యాక్టరీ దేశ క్ష‌, విమానయాన రంగాలను మార్చ క్తి లిగి ఉన్నని ఆయ అన్నారుదీని ద్వారా దేశ రిత్రలో తొలిసారిగా భార క్ష రంగంలో భారీ పెట్టుబడి స్తున్నని ఆయ చెప్పారుఇక్క యారుచేసే వాణా విమానం సాయుధ ళాలకు క్తిని ఇవ్వమే కాకుండా దేశంలో కొత్తగా విమానాల యారీ వాతావణం అభివృద్ధి చెందడానికి దోహడుతుందని ప్రధానమంత్రి చెప్పారుడోద ఒక సాంస్కృతిక‌, విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిందిఇప్పుడు కొత్తగా విమానయాన కేంద్రంగా గుర్తింపు సాధిస్తుంది అన్నారు ప్రాజెక్టుతో 100కి పైగా ఎంఇఎంఇలు అనుబంధం లిగి ఉండడం ట్ల ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు ప్రాజెక్టు విష్యత్తులో విదేశీ ఎగుమతి ఆర్డర్లు కూడా స్వీకరిస్తుంది నుక  “దేశంలో యారుచేయండిప్రపంచంలో యారుచేయండి” అనే మంత్రానికి  భూమి కొత్త ఉత్తేజం లిగిస్తుందని ఆయ అన్నారు.

త్వరితతిన వృద్ధి చెందుతున్న విమానయాన రంగం గురించి మాట్లాడుతూ భారదేశం విమానయానంలో ప్రపంచంలోనే మూడు అగ్రదేశాల్లో ఒకటిగా త్వలో మారనుందని చెప్పారుఉడాన్ కం లువురు విమానయాత్రికులుగా మారడానికి హాయకారిగా ఉందన్నారుదేశంలో ప్రయాణికులుకు వాణా విమానాలకు పెరుగుతున్న డిమాండు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాబోయే 15 సంవత్సరాల కాలంలో భారదేశానికి 2000కి పైగా విమానాలు అవవుతాయని తెలిపారునేడు  దిశగా ఒక కీలమైన అడుగు డిందిఅందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభయ్యాయని ప్రధానమంత్రి సూచించారురోనా మ్మారియుద్ధంరా అంతరాయాలతో అల్లాడిపోతున్న ప్రపంచానికి భారదేశం మంచి అవకాశాన్ని ల్పిస్తున్నని శ్రీ మోదీ చెప్పారుఇంత క్లిష్ట యంలో కూడా భారదేశం వృద్ధిపథంలో సాగుతున్నని ఆయ అన్నారునాణ్యతో పాటు వ్యయాల్లో కూడా పోటీ సామర్థ్యం లిగి ఉన్నందు ల్ల భారదేశంలో రిస్థితులు నిరంతరాయంగా మెరుగుపడుతున్నని ఆయ వివరించారు. “భారదేశం క్కువ యారీ వ్యయాలుఅధిక ఉత్పాద అవకాశాలు అందిస్తోంది” అని ప్రధానమంత్రి వివరించారుభారదేశంలో నిపుణులైన మానరులు పుష్కలంగా ఉన్నట్టు ఆయ చెప్పారు 8 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్క గురించి వివరిస్తూ నేడు భారదేశం ముందెన్నడూ ఎరుగని రీతిలో యారీ వాతావణం లిగించిందని ఆయ అన్నారుభార యారీ రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీసామర్థ్యం దిగా యారుచేయడానికి ‌ కార్పొరేట్ న్ను విధానం ప్రవేశపెట్టామని, 100 శాతం ఎఫ్ డిఐలు అనుమతించామనిక్ష‌-అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతించామని, 29 కేంద్ర న్నులను 4 కోడ్ లుగా ర్గీకరించామనికాలం చెల్లిపోయిన‌ 33000 నిబంధలు ద్దు చేశామనిన్ల కొద్ది న్నుల సంక్లిష్టతను తొలగించేందుకు స్తు సేవ న్ను ప్రవేశపెట్టామని వివరించారు. “నేడు భారదేశం కొత్త‌ ఆర్థిక సంస్క కం చిస్తోందిద్వారా  యారీ రంగం మంచి ప్రయోజనాలు సాధిస్తోంది” అన్నారు.

 విజయానికి ఆలోచనా ధోరణిలో మార్పే కారని ప్రధానమంత్రి అన్నారు. “నేడు భారదేశం కొత్త ఆలోచనా ధోరణికొత్త ని సంస్కృతితో ని చేస్తోంది” అని ఆయ అన్నారుతంలో ప్రభుత్వానికి అన్నీ తెలుసు అనే ఆలోచనా ధోరణి ఉండేదనిదాని ల్ల ప్రతిభ రుగునడిపోయేదనిప్రైవేటు రంగం క్తి ఏమిటో వెలికి రాలేదని అన్నారు. “నేడు “బ్ కా ప్రయాస్” మంత్రం అనుసరిస్తూ ప్రభుత్వం ప్రభుత్వ‌, ప్రైవేటు రంగాలకు మానావకాశాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది” అని చెప్పారు ప్రభుత్వ వైఖరి ల్ల యారీ రంగం కేవలం బ్సిడీల పైనే ఆధారడుతూ నుగ సాగించేదని ప్రధానమంత్రి విమర్శించారులాజిస్టిక్స్విద్యుత్ రానీటి రా వంటి అంశాలన్నింటినీ నిర్లక్ష్యం చేశారని చెప్పారు. “విధాన నిర్ణయాల్లో మేం తాత్కాలిక విధానాలకు స్వస్తి చెప్పాంఇన్వెస్టర్లకు లు కొత్త ప్రోత్సాహకాలతో ముందుకు చ్చాంఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కం ప్రవేశపెట్టాందాని ల్ల చ్చిన మార్పు స్పష్టంగానే నిపిస్తోందినేడు మా విధానాలన్నీ స్థిరంగాఊహకు అందేవిగావిష్యత్ దృక్పథం విగా ఉన్నాయి” అన్నారు.

తంలో  యారీ రంగం ఎవరికీ అందుబాటులో ఉండనే వైఖరితో సేవ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. “నేడు మేం సేవలుయారీ రంగాలు రెండింటి మెరుగుదకు కృషి చేస్తున్నాం” అని చెప్పారుయారీసేవ రంగాలు రెండింటికీ అవకాశం  సమగ్ర  వైఖరి అనుసరించడం అవని ఆయ నొక్కి క్కాణించారు. “నేడు యారీలో భారదేశం ప్రతీ ఒక్కరి న్నా ముందుంది” అన్నారు. “ 8 సంవత్సరాల కాలంలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిఅందుకు అనుకూలమైన వాతావణం ఏర్పడంతోనే ఇదంతా సాధ్యయింది మార్పులన్నింటినీ మీకృతం చేసుకుంటూ నేడు భారదేశం యారీ రంగం అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త కు చేరింది” అని ప్రధానమంత్రి సూచించారు.

ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహ విధానాల గురించి నొక్కి చెబుతూ ఎఫ్ డిఐల రాక ద్వారా  ప్రయోజనం ఇప్పుడు నిపిస్తోందన్నారు. “ 8 సంవత్సరాల కాలంలో 160కి పైగా దేశాల కంపెనీలు భారదేశంలో ఇన్వెస్ట్ చేశాయి” అని చెప్పారునేడు విదేశీ పెట్టుబడులు కొన్ని రిశ్రకే రిమితం కాదని, 31 రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న 61 రంగాలకు విస్తరించాయని ఆయ వివరించారుఒక్క విమానయాన రంగంలోనే 300 కోట్ల డాలర్లకు పైబడి పెట్టుబడులు చ్చాయని ఆయ తెలిపారు. 2014 సంవత్సరం ర్వాత  రంగంలో పెట్టుబడులు 2000-2014 ధ్యలో చ్చిన పెట్టుబడుల న్నా 5 రెట్లకు పైబడి పెరిగాయన్నారురాబోయే సంవత్సరాల్లో క్ష‌, ఏరోస్పేస్ రంగాలు ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి మూలస్తంభాలుగా నిలుస్తాయని ఆయ అన్నారు.  “2025 నాటికి క్ష యారీ రంగాన్ని 2500 కోట్ల డాలర్లు పైబడి విస్తరించాలనుకుంటున్నాం క్ష ఎగుమతులు కూడా 500 కోట్ల డాలర్లు దాటిపోతాయి” అని చెప్పారుఉత్తప్రదేశ్‌, మిళనాడు రాష్ర్టాల్లో అభివృద్ధి చేస్తున్న క్ష కారిడార్లు  రంగం వృద్ధికి దోహతాయని ప్రధానమంత్రి తెలిపారుగాంధీనర్ లో ఇంతకు ముందెన్నడూ నివిని ఎరుగనంత భారీ క్ష ప్రర్శ ఏర్పాటు చేసినందుకు క్ష మంత్రిత్వ శాఖనుగుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు ఎక్స్ పోలో ప్రర్శించిన రికరాలుటెక్నాలజీలు అన్నీ భారదేశంలో యారైనవేనని చెప్పారు. “రాబోయే సంవత్సరాల్లో నిర్వహించే క్ష ఎక్స్ పోలో సి-295 ప్రాజెక్టుకు సంబంధించినవి కూడా చోటు చేసుకుంటాయి” అని ఆయ అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఏర్పడిన తంలో లేని పెట్టుబడి విశ్వాసం నుంచి వీలైనంత ప్రయోజనం పొందేందుకు ప్రత్నించాలని పారిశ్రామిక రంగంతో అనుబంధం ఉన్నవారందరికీ ప్రధానమంత్రి సూచించారుదేశంలోని స్టార్టప్ లు పురోగమించేందుకు హాయం అందించాలని ఆయ కోరారురిశోధ రంగంలో కూడా ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెరుగుతున్నని ఆయ నొక్కి చెప్పారు. “ఇదే ధోరణిని ప్రోత్సహించినట్టయితే ఇన్నోవేషన్‌, యారీకి అనుకూలమైన మైన వాతావణం ల్పించలుగుతాంమీరు బ్ కా ప్రయాస్ మంత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి” అన్న సూచతో ప్రధానమంత్రి  ప్రసంగం ముగించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర టేల్‌, ర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్‌, కేంద్ర క్ష శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాటాటా న్స్ చైర్మన్ శ్రీ ఎన్.చంద్రశేఖన్‌, ఎయిర్ స్ చీఫ్ ర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ షెరర్  కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పూర్వాపరాలు...

 సి-295 విమాన యారీ విభాగం భారదేశంలో ప్రైవేటు రంగంలోని తొలి విమాన యారీ కేంద్రంటాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్-ఎయిర్ స్ డిఫెన్స్ అండ్ స్పేస్‌, స్పెయిన్ ధ్య కారంలో భార విమానయానం కోసం 20 సి-295 విమానాలు ఇక్క యారుచేస్తారుక్ష రంగంలో ఆత్మనిర్భ సాధకు ఇది కీల అడుగు రంగంలో ప్రైవేటు రంగం సామర్థ్యాలు వెలికి తీయడానికి ఇది ఉపయోగడుతుంది.

 



(Release ID: 1872589) Visitor Counter : 112