ప్రధాన మంత్రి కార్యాలయం
కార్ గిల్ లో వీర సైనికుల తో కలసి దీపావళి ని జరుపుకోనున్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2022 9:49AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్ గిల్ కు చేరుకొన్నారు. అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకోనున్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi కార్ గిల్ లో అడుగుపెట్టారు; అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకొంటారు.” అని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 1870714)
సందర్శకుల సూచీ సంఖ్య : : 209
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam