ప్రధాన మంత్రి కార్యాలయం

క‌ర్నాట‌క విధాన సభ డిప్యూటీ స్పీక‌ర్ శ్రీ ఆనంద్ మ‌మానీ మృతి కి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 OCT 2022 12:13PM by PIB Hyderabad

క‌ర్నాట‌క విధాన సభ డిప్యూటీ స్పీక‌ర్ శ్రీ ఆనంద్ మ‌మానీ కన్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కర్నాటక విధాన సభ డిప్యూటీ స్పీకర్‌ శ్రీ ఆనంద్‌ మమానీ ఇక లేరు అని తెలిసి దు:ఖిస్తున్నాను. ఆయన సామాజిక సశక్తీకరణ కోసం విస్తృత స్థాయి లో కృషి చేసిన ఒక మహత్తరమైన నేత అని చెప్పాలి. ఆయన కర్నాటక అంతటా బిజెపి ని బలపరచడం కోసం కూడా పాటుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన మద్దతుదారుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి." అని పేర్కొన్నారు.

Pained by the passing away of Shri Anand Mamani, the Deputy Speaker of the Karnataka Assembly. He was a formidable leader who worked extensively for social empowerment. He also worked to strengthen BJP across Karnataka. Condolences to his family and supporters. Om Shanti.

— Narendra Modi (@narendramodi) October 23, 2022

***

DS/AK


 



(Release ID: 1870549) Visitor Counter : 98