ప్రధాన మంత్రి కార్యాలయం
జ్ఞాపికల వేలం 12దాకా పొడిగింపు
Posted On:
07 OCT 2022 10:24PM by PIB Hyderabad
ప్రధాని జ్ఞాపికల వేలం-2022ను ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్పై స్పందన ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“కొన్ని సంవత్సరాలుగా నేను అందుకున్న అనేక ప్రత్యేక బహుమతులలో ఇదీ ఒకటి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ జ్ఞాపికల వేలం 12వ తేదీ వరకు పొడిగించబడింది. మీరందరూ పాల్గొనండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1866095)
Visitor Counter : 125
Read this release in:
Urdu
,
Assamese
,
English
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam