ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు
Posted On:
28 SEP 2022 2:41PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా లో జరిగిన ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
బాధితుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో ప్రాణాల