ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
07 SEP 2022 10:14AM by PIB Hyderabad
కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ ఉమేశ్ కత్తి గారు ఓ అనుభవశాలి నేత, కర్నాటక అభివృద్ధి కి ఆయన ఎంతో విలువైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన ఇక లేరని తెలిసి దు:ఖిస్తున్నాను. ఈ దుఃఖ ఘడియ లో ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1857374)
Visitor Counter : 101
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam