ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాతంత్య్ర సమర యోధుడు శ్రీ వి.ఒ. చిదంబరమ్ పిళ్ళై జయంతి సందర్భం లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 05 SEP 2022 9:22AM by PIB Hyderabad

స్వాతంత్య్ర సమర యోధుడు శ్రీ వి.ఒ. చిదంబరమ్ పిళ్ళై జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహనీయుడు శ్రీ వి.ఒ. చిదంబరమ్ పిళ్ళై జయంతి సందర్భం లో ఆయన కు ఇదే శ్రద్ధాంజలి. స్వాతంత్య్ర పోరాటాని కి ఆయన అందించినటువంటి గొప్ప తోడ్పాటు కు గాను మన దేశ ప్రజలు ఆయన కు రుణపడి ఉన్నారు. ఆర్థిక ప్రగతి కి మరియు స్వయం సమృద్ధి కి ఆయన ఎనలేని ప్రాధాన్యాన్ని కట్టబెట్టారు. ఆయన ఆదర్శాలు మనకు ఈనాటికీ ప్రేరణ ను అందిస్తూనే వస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

***

DS/SH

 



(Release ID: 1856804) Visitor Counter : 132