ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
28 AUG 2022 12:10PM by PIB Hyderabad
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో అందరి కి, మరీ ముఖ్యం గా సిఖ్కు సముదాయానికి, శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో అందరి కి, మరీ ముఖ్యంగా సిఖ్కు సముదాయానికి చెందిన వారికి, ఇవే శుభాకాంక్ష లు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క పవిత్రమైనటువంటి బోధన లు లక్షల కొద్దీ మంది కి శక్తి ని ఇస్తూ, మన సమాజాన్ని అధిక న్యాయపూర్ణమైనటువంటిదిగాను, అందరి ని కలుపుకొని పోయేటటువంటిగాను మరియు దయాభరితమైనటువంటిగాను తీర్చిదిద్దుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1855072)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam