ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌పంచ సింహాల దినోత్స‌వం సంద‌ర్భంగా సింహాల సంత‌తి సంర‌క్ష‌కుల ప్ర‌య‌త్నాల‌ను కొనియాడిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 10 AUG 2022 8:03PM by PIB Hyderabad

ప్ర‌పంచ సింహాల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సింహాల సంత‌తి సంర‌క్ష‌కుల కృషిని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొనియాడారు.

కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అడ‌వులు, వాతావ‌ర‌ణ మార్పుల శాఖ‌ల మంత్రి శ్రీ భూపేంద్ర యాద‌వ్ చేసిన ట్వీట్ కు ప్ర‌ధానమంత్రి స్పందిస్తూ “ఈ సింహాల దినోత్స‌వం సంద‌ర్భంగా సింహాల సంతతిని కాపాడ‌డం కోసం చేస్తున్న కృషిని నేను ప్ర‌శంసిస్తున్నాను. భార‌త్ ఎప్పుడూ అద్భుత‌మైన ఆసియా సింహాలకు చైత‌న్య‌వంత‌మైన దేశంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.

On #WorldLionDay, I applaud all those who are working on protecting the majestic lions. India will always be a vibrant home for the grand Asiatic Lion. https://t.co/TK3g61ux09

— Narendra Modi (@narendramodi) August 10, 2022

*****

DS/TS



(Release ID: 1850744) Visitor Counter : 141