ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో 125 కేజిల రెజ్లింగ్ పోటీల‌లో కాంస్య‌ప‌త‌కం సాధించిన మొహిత్ గ్రేవాల్‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 AUG 2022 11:05AM by PIB Hyderabad

2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో  125 కెజిల రెజ్లింగ్ పోటీలో కాంస్య‌ప‌త‌కం సాధించినందుకు మొహిత్ గ్రేవాల్ ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ  న‌రేంద్ర మోదీ అభినందించారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
“I మ‌న రెజ్ల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌తిభ చూపారు.ప‌త‌కాల జాబితాలో మొహిత్ గ్రేవాల్ చేరారు.  ఆయ‌న సునిశిత దృష్టి కాంస్య ప‌త‌కాన్ని సాధించింది. గ్రేవాల్‌కు అభినంద‌న‌లు. రానున్న రోజుల‌లో ఆయ‌న మ‌రిన్ని ఉన్న‌త విజ‌యాలు సాధించ‌గ‌ల‌ర‌ని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1849559) సందర్శకుల సూచీ సంఖ్య : : 120