ప్రధాన మంత్రి కార్యాలయం
కేడెట్(యు-17) వరల్డ్ రెస్లింగ్ చాంపియన్ శిప్ లో ఉత్కృష్ట ప్రదర్శన లుఇచ్చినందుకు భారతదేశ కుస్తీ దళాని కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 AUG 2022 6:44PM by PIB Hyderabad
ఇటలీ లోని రోమ్ లో జరిగిన కేడెట్ (యు-17) వరల్డ్ రెస్లింగ్ చాంపియన్ శిప్ లో ఉత్కృష్ట ప్రదర్శన లు ఇచ్చినందుకు భారతదేశ కుస్తీ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ముప్ఫయ్ రెండు సంవత్సరాలయ్యాక, 7 బంగారు పతకాలు సహా (వాటిలో ఐదిటిని మహిళా ఎథ్ లీట్ స్ గెలుచుకొన్నారు) 14 పతకాల తో మరియు గ్రెకో రోమన్ లో ఒక స్వర్ణ పతకం తో కేడెట్ (యు-17) వరల్డ్ రెస్లింగ్ చాంపియన్ శిప్ లో భారతదేశం యొక్క ఆట తీరు ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమమైంది గా ఉంది. భారతదేశం పతకాల పట్టిక లో సైతం అగ్రస్థానాన నిలచింది. మన దళాని కి ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1847348)
Visitor Counter : 138
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam