ప్రధాన మంత్రి కార్యాలయం

“అరుణ్ జైట్లీ తొలి స్మార‌కోప‌న్యాసానికి” హాజ‌రైన ప్ర‌ధాన‌మంత్రి


“రాబోయే కొన్ని సంవ‌త్స‌రాల కాలం పాటు భార‌తీయుల హృద‌యాల్లో షింజో అబే నిలిచి ఉంటారు”.

“అరుణ్ జైట్లీ వ్య‌క్తిత్వం వైవిధ్య‌భ‌రిత‌మైన‌ది, ఆయ‌న అంద‌రితో స్నేహ‌పూర్వ‌కంగా ఉండే వారు. ఆయ‌న లేని లోటు ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఉంది”.

“స‌మ్మిళిత‌త్వం లేకుండా వాస్త‌వ వృద్ధి; వృద్ధి లేకుండా స‌మ్మిళిత‌త్వ ల‌క్ష్యం సాధ్యం కావ‌న్న‌ది ప్ర‌భుత్వాధినేత‌గా నా 20 సంవ‌త్స‌రాల అనుభ‌వ సారం”.

“గ‌త 8 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన స‌మ్మిళిత‌త్వ వేగం, ప‌రిధి అసాధార‌ణం”

“నిర్బంధంతో సంస్క‌ర‌ణ‌ల క‌న్నా నిర్ణ‌యాత్మ‌కంగా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డానికి దోహ‌ద‌ప‌డే విధంగా రాబోయే 25 సంవ‌త్స‌రాల కాలానికి రోడ్ మ్యాప్ ను ఇప్పుడు భార‌త‌దేశం సిద్ధం చేస్తోంది”.

“సంస్క‌ర‌ణ‌లు త‌ప్ప‌ని దుశ్చ‌ర్య‌గా కాకుండా ఉభ‌య‌తార‌క‌మైన విజ‌యానికి మార్గంగా మేం ప‌రిగ‌ణిస్తాం”.

“ప్ర‌జానాడే మా విధాన నిర్ణ‌యాల‌కు పునాది”

“జ‌నాక‌ర్ష‌క ఒత్తిడులు మా విధానాల‌పై ప‌డ‌డాన్ని మేం అంగీక‌రించం”

“ప్రైవేటు రంగాన్ని ప్ర‌గ‌తిలో భాగ‌స్వామి అయ్యేలా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది. మేం ఆ దిశ‌గానే ముందుకు న‌డుస్తున్నాం”.

Posted On: 08 JUL 2022 9:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ సింగపూర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ర్మన్ ణ్ముగ త్నం ఇచ్చిన‌ తొలి “అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసానికి” (ఎజెఎంఎల్‌) హాజయ్యారు సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి కూడా మాట్లాడారు.

శుక్ర‌వారంనాడు ణించిన పాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేతో కు  న్నిహిత మైత్రిని  సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుఅబేకు శ్రద్ధాంజలి టిస్తూ కు ఇది కోలుకోలేని ష్టనిఅత్యంత బాధాకని అన్నారుఅబేను భారదేశానికి వాస్త స్నేహితునిగా అభివర్ణిస్తూ అబే అధికార యంలో ఉభ దేశాల ధ్య వారత్వ‌ భాగస్వామ్యం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు విస్తరించాయన్నారుపాన్ హాయంతో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా  రాబోయే కాలంలో అబే భార ప్ర హృదయాల్లో నిలిచి ఉంటారని చెప్పారు.

 రో స్నేహితుడు శ్రీ అరుణ్ జైట్లీని కూడా ప్రధానమంత్రి ఎంతో ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. “పాత రోజులు గుర్తు చేసుకున్నట్టయితే ఎన్నోఅంశాలుసంఘలు నా సులో మెదులుతాయిఆయ వాగ్ధాటి అందరికీ తెలిసిందేఆయ వ్యక్తిత్వం పూర్తిగా వైవిధ్యరితమైనదిఎవరితోనైనా ప్రేమపూర్వకంగా వ్యరించే  స్వభావం ఆయది” అని ప్రధానమంత్రి చెప్పారుశ్రీ అరుణ్ జైట్లీ ఏకవాక్య భావ వ్యక్తీకలు కూడా ఆయ గుర్తు చేసుకున్నారుశ్రీ అరుణ్ జైట్లీకి నివాళి అర్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆయ లేని లోటును గుర్తు చేసుకుంటారని ప్రధానమంత్రి చెప్పారు.

తొలి అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసం ఇస్తున్నందుకు సింగపూర్ ప్రభుత్వం సీనియర్ మంత్రి  ర్మన్ ణ్ముగరత్నానికి ఆయ న్యవాదాలు తెలిపారుఆయకు  లోతైన మేథస్సునురిశోధనురిశోధలో స్థానిక స్పర్శను ప్రధానమంత్రి కొనియాడారుస్మారకోపన్యాసానికి ఎంచుకున్న టాపిక్ “మ్మిళితత్వం ద్వారా వృద్ధివృద్ధి ద్వారా మ్మిళితత్వం” అన్నదే  ప్రభుత్వ అభివృద్ధి విధానానికి పునాది అని చెప్పారు. “తేలికపాటి మాటల్లో చెప్పాలంటే బ్ కా సాథ్‌, బ్ కా వికాస్ అన్నదే  థీమ్” అని ఆయ వివరించారు.

నేటి విధానర్తలు ఎదుర్కొంటున్న వాళ్లుసందిగ్ధాలను  థీమ్ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “మ్మిళితత్వం లేకుండానే రైన వృద్ధి సాధ్యమారైన వృద్ధి లేకుండా మ్మిళితత్వం సాధ్యమా” అని ప్రశ్నిస్తూ “మ్మిళితత్వం లేకుండా వాస్త వృద్ధి సాధ్యం కాదువాస్త వృద్ధి లేకుండా మ్మిళితత్వం సాధ్యం కాదు అనేదే ప్రభుత్వాధినేతగా  20 సంవత్సరాల అనుభ సారం అని ప్రధానమంత్రి చెప్పారుఅందుకే మేం మ్మిళితత్వం ద్వారా వృద్ధి బాటను ఎంచుకున్నాంప్రతీ ఒక్కరినీ లిపేందుకు కృషి చేస్తున్నాం”  అని స‌మాధానం చెప్పారు.

 8 సంవత్సరాల కాలంలో తాము సాధిస్తున్న మ్మిళితత్వం వేగంరిధి ప్రపంచంలోనే అసాధారని ఆయ తెలిపారు. 9 కోట్ల మంది పైగా హిళకు గ్యాస్ నెక్షన్లు, 10 కోట్ల మంది పైగా పేదకు రుగుదొడ్లు, 45 కోట్లకు పైబడిన న్ న్ ఖాతాలుపేదకు 3 కోట్ల క్కా గృహాలే అందుకు ఉదాహ అని ఆయ అన్నారుఆయుష్మాన్ భారత్ కం కింద 50 కోట్ల మంది పైగా ప్రకు రూ.5 క్ష కు ఉచిత చికిత్స అందిస్తున్న విషయం తెలియచేస్తూ  4 సంవత్సరాల కాలంలో 3.5 కోట్ల మందికి పైగా  దుపాయం ఉపయోగించుకుని ఉచిత చికిత్స పొందారని చెప్పారుమ్మిళితత్వానికి ఇస్తున్న ప్రాధాన్యంతో డిమాండు పెరిగిందనిరింత మెరుగైన వృద్ధి సాధ్యయిందనిభార నాభాలో సుమారు మూడింట ఒక వంతు మంది నాణ్యమైన ఆరోగ్య సంరక్ష రిధిలోకి చ్చారని తెలిపారుఆయుష్మాన్ భారత్ దేశంలో ఆరోగ్య క్ష రంగాన్ని రివర్తింపచేసిందంటూ దేశంలో రుగుతున్న ఆరోగ్య క్ష మౌలిక తుల విస్త గురించి వివరించారు. “2014 సంవత్సరానికి ముందు 10 సంవత్సరాల కాలంలో టున 50 వైద్య ళాశాల ఏర్పాటు రిగితే  7-8 సంవత్సరాల కాలంలోనే 209 కొత్త వైద్య ళాశాలలు ఏర్పాటయ్యాయి” అని ప్రధానమంత్రి వెల్లడించారుదీనికి తోడు “ 7-8 సంవత్సరాల కాలంలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా సీట్లు 75% పెరిగాయిఇప్పుడు వైద్యవిద్యా సీట్ల వార్షిక వృద్ధి రెట్టింపవుతోంది” అని వివరించారుదీన్ని ట్టి సంబంధిత రంగంలో వృద్ధిపై మ్మిళితత్వ కం ప్రభావం ఎంత ఉందో  ణాంకాలు తెలుపుతాయి అన్నారు.

క్ష కామన్ ర్వీస్ కేంద్రాలుయుపిఐపిఎం స్వనిధి కం ద్వారా వీధి వ్యాపారులను చేర్చడం ద్వారా మ్మిళితత్వం రిధిని పెంచామని ప్రధానమంత్రి అన్నారుఅలాగే ఆకాంక్షాపూరిత జిల్లాలుఎన్ఇపిలోమాతృభాషలో విద్య‌, ఉడాన్ కం ద్వారా విమానయానం అందరికీ అందుబాటులోకి తేవడం వంటి ర్యన్నీసమ్మిళితత్వానికి వృద్ధికి దోహడుతున్నాయి అని చెప్పారుర్ ర్ ల్ ద్వారా 6 కోట్ల కుళాయి నెక్షన్లు అందించడంస్వమిత్ర కం ద్వారా మాజంలో  నిరాదకు గురవుతున్న ర్గాలవారికి ఆస్తి క్కుల ల్ప వంటి ర్య ద్వారా రిగిన భారీ మ్మిళితత్వం గురించి కూడా ఆయ మాట్లాడారుఇప్పటికే 80 క్షకు పైబడిన ప్రాపర్టీ కార్డులు ఇవ్వడం రిగిందనివాటి హాయంతో వారికి రుణదుపాయం అందుబాటులోకి చ్చిందని ఆయ అన్నారు.

“నిర్బంధంతో సంస్కకు దులు ట్టుబాటుతో సంస్కలు ధ్యేయంతో రాబోయే 25 సంవత్సరాల కాలానికి సంస్క రోడ్ మ్యాప్ భారదేశం యారుచేస్తోందిప్రభుత్వానికి  ఇత మార్గాంతరం లేనప్పుడే  ప్రభుత్వాలు భారీ సంస్కలు చేపట్టేవికాని మేం సంస్కను ప్పనిసరి దుశ్చర్యగా కాకుండా ఉభతారమైన ర్యగా రిగణిస్తాంమాకు జాతి ప్రయోజనంప్రజా ప్రయోజమే ప్రదానం” అన్నారు. “సంస్కపై ప్రభుత్వ వైఖరిని ఆయ వివరిస్తూ ప్ర నాడే మా విధాన నిర్ణయాలకు పునాదిమేం ఎక్కువ మంది ప్ర మాట వింటాం;  వారి అవరాలుఆకాంక్షలు తెలుసుకుంటాంఅందుకే నాకర్ష ఒత్తిడులు మా విధానాలపై ప్రరించడాన్ని మేం అనుమతించం” అని చెప్పారు.

నిష్ఠ ప్రభుత్వంరిష్ఠ పాల వైఖరి అద్భుత లితాలు ఇస్తోంది అని ప్రధానమంత్రి తెలిపారు. “కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రభుత్వ‌, ప్రైవేటు భాగస్వామ్యం అందుకు ఉదాహగా చూపారు దేశంలో ప్రైవేటు కంపెనీలు అద్భుతమైన కృషి చేశా యి. కాని పురోగతిలో భాగస్వామ్య వైఖరితో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వారి వెనుక ఉందిఅలాగే నేడు ప్రపంచంలో అత్యాధునిక అంతరిక్ష సేవలందించే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది విభాగంలో కూడా ప్రైవేటు రంగం చాలా క్కని కృషి చేస్తోందివారి వెనుక కూడా “పురోగతిలో భాగస్వామ్య” వైఖరితో ప్రభుత్వం సంపూర్ణ క్తిని అందిస్తోంది” అన్నారు. “నేడు ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగానికి మాత్రమే ఆధిపత్యం ఉన్న మూనాలు అంతరించిపోతున్నాయిపురోగతిలో భాగస్వామిగా ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం వారిని ప్రోత్సహించే యం ఇది దిశగానే మేం ముందడుగేస్తున్నాం” అని చెప్పారు.

ర్యాటకం గురించిన ఆలోచ కూడా ఇప్పుడు దేశం అంతా విస్తరిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. 75 చారిత్ర ప్రాధాన్యం  ప్రదేశాల్లో ఇటీవ రిగిన యోగా దినోత్స వేడుకలు కూడా కొత్త ర్యాట ప్రదేశాలను ప్రకు రిచయం చేశాయని ఆయ చెప్పారు.

ఆజాదీ కా అమృత్ కాలం కూడా దేశం ముందుకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి తెచ్చిందిక్ష్యం సాధించాలనే మా సంకల్పం చెక్కు చెదనిది అన్నారు.

“సమ్మిళితత్వం ద్వారా వృద్ధి;  వృద్ధి ద్వారా మ్మిళితత్వం” థీమ్ తో రిగిన అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసం సింగపూర్ ప్రభుత్వ సీనియర్ మంత్రి ర్మన్ ణ్ముగత్నం ఇచ్చారు ఉపన్యాసం అనంతరం  రిగిన ప్యానెల్ గోష్ఠిలో థియాస్ కార్మన్ (ఒఇసిడి సెక్రరీ-ల్‌), అర్వింద్ డియా (ప్రొఫెసర్‌, కొలంబియా విశ్వవిద్యాలయంపాల్గొన్నారు.

జాతికి స్వర్గీయ అరుణ్ జైట్లీ అందించిన సేవకు గుర్తింపుగా ఆర్థిక వ్యహారాల మంత్రిత్వ శాఖ‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలి “ఆరుణ్ జైట్లీ స్మారకోపన్యాసం” నిర్వహించాయి.

జూలై నుంచి 10 కు నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ లో (కెఇసిపాల్గొన్న ప్రతినిధులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు.



(Release ID: 1840548) Visitor Counter : 112