ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడు లోని చెంగల్ పట్టు లోజరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి 

प्रविष्टि तिथि: 08 JUL 2022 12:44PM by PIB Hyderabad

తమిళనాడు లోని చెంగల్ పట్టు జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గాద ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘చెంగల్ పట్టు లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిసి దు:ఖించాను. తమ ప్రియతములను కోల్పోయిన వారి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.

****

DS/ST

 

 

 


(रिलीज़ आईडी: 1840166) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam