ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీన‌గ‌ర్ లో వివిధ స‌హ‌కార సంస్థ‌ల నాయ‌కుల‌ సెమినార్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి


క‌లోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా ప్లాంట్ ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

“గ్రామాల స్వ‌యంస‌మృద్ధికి మంచి మాధ్య‌మం స‌హ‌కారం, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ శ‌క్తి అందులో ఉంది”

“అధిక ధ‌ర‌లు; మ‌హ‌మ్మారి, యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ మార్కెట్ లేక‌పోవ‌డం వంటి ప్ర‌తికూల‌త‌లేవీ రైతును ఇబ్బంది పెట్ట‌లేదు”

“గ‌త ఏడాది రూ.1.60 ల‌క్ష‌ల కోట్లు ఎరువుల స‌బ్సిడీగా కేంద్ర‌ప్ర‌భుత్వం అందించింది; ఈ ఏడాది ఈ స‌బ్సిడీ రూ.2 ల‌క్ష‌ల కోట్లు”

“రైతుల ప్ర‌యోజ‌నం కోసం ఏవేవి కావాలో అవి చేశాం, మేం దేశంలో రైతు మ‌రింత బ‌ల‌ప‌డేలా చేస్తూనే ఉంటాం”

“దేశం ఎదుర్కొంటున్న అనేక క‌ష్టాల‌కు ప‌రిష్కారం స్వ‌యం-స‌మృద్ధి. సహ‌కారం స్వ‌యం-స‌మృద్ధికి చ‌క్క‌ని న‌మూనా”

“అమృత కాల స్ఫూర్తితో స‌హ‌కార స్ఫూర్తిని అనుసంధానం చేసేందుకు ప్ర‌భుత్వం నిరంత‌రం కృషి చేస్తూనే ఉంటుంది”

Posted On: 28 MAY 2022 6:00PM by PIB Hyderabad

గాంధీనర్ లోని హాత్మా మందిర్ ద్ద “కార్ సే మృద్ధి” కార్యక్రమం సందర్భంగా వివిధ కార సంస్థ నాయకుల సెమినార్ లో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రసంగించారు సందర్భంగా లోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్‌) ప్లాంటును కూడా ఆయ ప్రారంభించారుగుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ టేల్‌, కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షాడాక్టర్ న్ సుఖ్ మాండవీయ‌, పార్లమెంటు భ్యులుశాస భ్యులుగుజరాత్ ప్రభుత్వ మంత్రులుకార రంగానికి చెందిన నాయకులు  మావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

హాత్మా మందిర్ ద్దకు చ్చిన వేలాది మంది రైతులను ఉద్దేశించి ఆయ మాట్లాడుతూ గ్రామాల స్వయం-మృద్ధికి కారం ఒక అద్భుతమైన మాధ్యన్నారుపూజ్య బాపూటేల్ ఇద్దరూ గ్రామాలకు స్వయం-మృద్ధి తెచ్చే మార్గం చూపించారని ఆయ చెప్పారునేడు తాము అదే బాటలో నిస్తూ గ్రామ కార మూనా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారుకార సంబంధిత కార్యలాపాలన్నీ అమలుపరిచేందుకు గుజరాత్ లోని ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు.

లోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్‌) ప్లాంట్ను ప్రారంభించడం ట్ల ప్రధానమంత్రి ఆనందం ప్రటించారుఒక పూర్తి స్తా యూరియా ఇప్పుడు అరలీటర్ బాటిల్ గా మారిందనిదీని ల్ల రైతుకు వాణానిల్వ భారం గ్గిందని ఆయ చెప్పారు ప్లాంట్ రోజుకి 500 ఎంఎల్ రిమాణం  1.5 క్ష సీసాలు  ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందంటూ రాబోయే కాలంలో దేశంలో అలాంటి ప్లాంట్ లు రో 8 నిర్మాణం కానున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. “ఇది యూరియాపై  విదేశీ ఆధారనీయను గ్గిస్తుందిఎంతో విలువైన నం కూడా ఆదా అవుతుంది ఇన్నోవేషన్ యూరియాకు మాత్రమే రిమితం కాదన్న మ్మకం నాకుందివిష్యత్తులో  రైతులకు ఇత‌ నానో ఎరువులు కూడా అందుబాటులోకి స్తాయి” అన్నారు.

భారదేశం ప్రపంచంలో రెండో పెద్ద యూరియా వినియోగదారుమూడో పెద్ద ఉత్పత్తిదారు అని ప్రధానమంత్రి తెలిపారు. 2014లో  ప్రభుత్వం ఏర్పాటైన ర్వాత 100% వేపపూత పూసిన యూరియా ప్రభుత్వం సిద్ధం చేసిందనిదాని ల్ల రైతులు అవమైనంతగా యూరియా అందుబాటులోకి చ్చిందని చెప్పారుఅలాగే ఉత్తర్ ప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఒడిశాతెలంగాణ రాష్ర్టాల్లో మూతడిన 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునఃప్రారంబించే ప్రక్రియ కూడా చేపట్టామన్నారుయుపితెలంగాణ ఫ్యాక్టరీలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా మిగతా మూడు ఫ్యాక్టరీలు కూడా త్వలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.

యూరియాఫాస్ఫేట్‌, పోటాష్ ఆధారిత ఎరువుల కోసం దిగుమతి ఆధారనీయ గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి మ్మారియుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో వాటి భ్య గ్గిందన్నారు విషయం గ్రహించిన ప్రభుత్వం  ష్టాలు రైతులకు చేరకుండా చూసిందనిక్లిష్టమైన రిస్థితుల్లో కూడా దేశంలో యూరియా సంక్షోభం లెత్తకుండా చూసిందని ప్రధానమంత్రి చెప్పారురూ.3500అయ్యే యూరియా స్తా  రూ.300కే అందిస్తూ ప్రభుత్వం రూ.3200 రిస్తున్నన్నారుఅలాగే ఒక్కో  డిఏపి ఎరువు స్తాపై  ప్రభుత్వం రూ.500 రించగా  ప్రభుత్వం రూ.2500 రిస్తున్నని చెప్పారు.   ఏడాది ఎరువులపై రూ.1.60 క్ష కోట్లు బ్సిడీ ఇచ్చామని ఏడాది  వ్యయం రూ.2 క్ష కోట్లు న్నా పైనే ఉండబోతోందని ప్రధానమంత్రి తెలియచేశారురైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు ఏం చేయసివస్తే అది చేస్తామనిరైతును లంగా నిలబెట్టే కృషి కొనసాగిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

 8 సంవత్సరాలుగా ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న స్యకు ధ్యకాలిక‌, దీర్ఘకాలిక రిష్కారాలపై  కృషి చేసిందని ప్రధానమంత్రి చెప్పారువిష్యత్తులో ఎలాంటి మ్మారి విరుచుకుపడినా దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక తులు మెరుగుపడం నుంచి వంట నూనెల స్య రిష్కారానికి మిషన్ ఆయిల్ పామ్‌;  మురు రిష్కారానికి యో-ఇంధనాలుహైడ్రోజెన్ ఇంధనం;  ప్రకృతి వ్యసాయంనానో టెక్నాలజీ వంటివెన్నో  వైఖరి లితంగా చ్చినదేనన్నారుభారదేశం ఎదుర్కొంటున్న లు ష్టాలకు స్వయం-మృద్ధిలో ఒక‌ రిష్కారం ఉన్నని చెప్పారుస్వయం-మృద్ధికి క్కని మూనా కారని ఆయ అన్నారు.

పూజ్య‌  బాపూర్దార్ సాహెబ్ వంటి వారి నాయత్వం భించడం గుజరాత్ అదృష్టని ప్రధానమంత్రి చెప్పారుకారం ద్వారా స్వయం-హాయం అనే పూజ్య బాపూ మార్గాన్ని దిగువ స్థాయికి తేవడానికి ర్దార్ సాహెబ్ కృషి చేశారన్నారుపాడి రిశ్రలో  కార మూనా  ళ్ల ముందున్నఉదాహ అని చెబుతూ నేడు గుజరాత్ పాల ఉత్పత్తిలో ప్రధాన వాటాతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నని చెప్పారుపాడి రిశ్ర రంగం  కొద్ది సంవత్సరాల కాలంలో వేగంగా పెరుగుతూ గ్రామీణ ఆర్థిక వ్యస్థకు పెద్ద వాటా అందిస్తున్నని తెలిపారుఅలాగే ప్రభుత్వ నియంత్రలు అతి క్కువగా ఉన్న కారణంగా గుజరాత్ పాడి ఆధారిత రిశ్రలు సువిశాలంగా విస్తరించాయని చెప్పారుగుజరాత్ లో ప్రభుత్వం సౌకర్యాల ల్పకే రిమితం అయిందనిమిగతా అంతా కార వ్యస్థ లేదా రైతులే చేసుకుంటారని ఆయ తెలిపారు.

అమృతకాల స్ఫూర్తితో కార స్ఫూర్తిని అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నని ప్రధానమంత్రి తెలిపారు క్ష్యంతోనే కేంద్రంలో కార మంత్రిత్వ శాఖ కూడా ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారుదేశంలో కార ఆధారిత ఆర్థిక మూనాను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్నం రుగుతున్నట్టు చెప్పారు. “విశ్వాసంకారంఉమ్మడి లంపై సంస్థను నిర్మించ సామర్థ్యాలు కార వ్యస్థకు  పెద్ద లంఅమృత కాలంలో భారదేశ విజయానికి హామీ ఇదే” అని ఆయ అన్నారుఅతి చిన్నవిక్కువగా అంచనా వేసినవి అయిన నులనే ప్రభుత్వం అమృత కాలంలో పెద్ద ఎత్తున చేపట్టిందినేడు చిన్న కారు రైతులను అన్ని విధాలుగానూ సాధికారం చేస్తున్నారుఅలాగే చిన్న హా రిశ్రలుఎంఎస్ఎంఇలను భార స్వయం-మృద్ధ రా వ్యస్థలో క్తివంతమైన భాగస్వాములుగా చేయడం రుగుతోంది. “కారం  క్ష్యాలను సాధించేందుకు హాయడుతుందిభారదేశం విజయంసుసంపన్న బాటలో ముందుకు సాగుతుంది అనే ప్రగాఢ‌ మ్మకం నాకుంది” అంటూ ప్రధానమంత్రి ముగించారు.



(Release ID: 1839215) Visitor Counter : 98