ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంస్కృతం మరియు హిందీ భాషల లో పండితుడు డాక్టర్ రామా కాంత్ శుక్లా కన్నుమూతపట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAY 2022 4:58PM by PIB Hyderabad

సంస్కృతం మరియు హిందీ భాషల లో పండితుడు డాక్టర్ రమా కాంత్ శుక్ల గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సంస్కృత సాహిత్య జగతి కి మరియు హిందీ సాహిత్య జగతి కి అమూల్యమైనటువంటి సేవల ను అందించిన డాక్టర్ రమా కాంత్ శుక్ల గారి మరణం అత్యంత దుఃఖం కలిగించింది. ఈ శోక ఘడియ లో ఆయన కుటుంబాని కి మరియు ఆయన అభిమానుల కు ఇదే ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

 


****

DS/ST


(Release ID: 1825090) Visitor Counter : 159