ప్రధాన మంత్రి కార్యాలయం
సంస్కృతం మరియు హిందీ భాషల లో పండితుడు డాక్టర్ రామా కాంత్ శుక్లా కన్నుమూతపట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 MAY 2022 4:58PM by PIB Hyderabad
సంస్కృతం మరియు హిందీ భాషల లో పండితుడు డాక్టర్ రమా కాంత్ శుక్ల గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సంస్కృత సాహిత్య జగతి కి మరియు హిందీ సాహిత్య జగతి కి అమూల్యమైనటువంటి సేవల ను అందించిన డాక్టర్ రమా కాంత్ శుక్ల గారి మరణం అత్యంత దుఃఖం కలిగించింది. ఈ శోక ఘడియ లో ఆయన కుటుంబాని కి మరియు ఆయన అభిమానుల కు ఇదే ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1825090)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam