ప్రధాన మంత్రి కార్యాలయం

గురుదేవ్శ్రీ టాగోర్ కు ఆయన జయంతి నాడు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

Posted On: 09 MAY 2022 8:58AM by PIB Hyderabad

గురుదేవులు శ్రీ రబీన్ద్రనాథ్ టాగోర్ కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 

‘‘గురుదేవులు శ్రీ టాగోర్ కు ఆయన జయంతి సందర్భం లో నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆయన తన ఆలోచనల లో మరియు సత్కార్యాల తో లక్షల కొద్దీ ప్రజల కు ప్రేరణ ను అందిస్తూ ఉంటారు. ఆయన మనకు మన దేశం, మన సం స్కృతి, మన నాగరకతల ను చూసుకొని గర్వపడటాన్ని నేర్పించారు. విద్య ను, జ్ఞ‌ానాన్ని సంపాదించుకోవడం మరియు సశక్తీకరణ లకు ఆయన పెద్ద పీట ను వేశారు. భారతదేశం విషయం లో ఆయన యొక్క దార్శనికత ను సాకారం చేయడం కోసం మనం దృఢసంకల్పాన్ని వహించాం.’’ అని పేర్కొన్నారు.

*****

DS/SH

 



(Release ID: 1823809) Visitor Counter : 125