ప్రధాన మంత్రి కార్యాలయం

‘జి20’కి భారత్‌ అధ్యక్షతపై లోగో పోటీలో పాల్గొనండి: ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు

Posted On: 07 MAY 2022 11:45AM by PIB Hyderabad

   భారతదేశం జి20 కూటమికి అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో దీనిపై లోగో రూపకల్పనకు నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“మన యువత సృజనాత్మకత స్థాయిని చాటే ప్రత్యేక పోటీ ఇది…

ఈ పోటీలో మీరంతా పాల్గొనండి” అని ఆయన పిలుపునిచ్చారు.

 

*****

DS



(Release ID: 1823579) Visitor Counter : 190