ప్రధాన మంత్రి కార్యాలయం
‘జి20’కి భారత్ అధ్యక్షతపై లోగో పోటీలో పాల్గొనండి: ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు
Posted On:
07 MAY 2022 11:45AM by PIB Hyderabad
భారతదేశం జి20 కూటమికి అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో దీనిపై లోగో రూపకల్పనకు నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“మన యువత సృజనాత్మకత స్థాయిని చాటే ప్రత్యేక పోటీ ఇది…
ఈ పోటీలో మీరంతా పాల్గొనండి” అని ఆయన పిలుపునిచ్చారు.
*****
DS
(Release ID: 1823579)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam