ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూఢిల్లీలో త‌న నివాసంలో సిక్కు ప్ర‌తినిధివ‌ర్గానికి ఆతిథ్యం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి


“గురుద్వారాల‌కు వెళ్లడం, “సేవ‌”లో పాల్గొన‌డం, లంగ‌ర్ సేవించ‌డం, సిక్కు కుటుంబాల‌తో క‌లిసి వారి ఇళ్ల‌లో గ‌డ‌ప‌డం నా జీవితంలో ఒక భాగం”

“సాహ‌సం, సేవ రెండూ మ‌న గురువులు బోధించారు”.

“న‌వ‌భారతం కొత్త శిఖ‌రాలు అధిరోహిస్తోంది, త‌న గుర్తును ప్ర‌పంచం అంత‌టా వ్యాపింప‌చేస్తోంది”.

“మ‌న భార‌త సంత‌తి ప్ర‌జ‌లను రాష్ట్రదూత‌లుగా నేనెప్పుడూ ప‌రిగ‌ణిస్తాను. మీరంద‌రూ విదేశాల్లో భార‌త మాత‌కు ప్ర‌త్యేక గుర్తింపుగా, బ‌ల‌మైన వాక్కుగా నిలుస్తారు”.

“గురువుల పాదాలు ఈ భూమిని ప‌విత్రం చేశాయి, ప్ర‌జ‌ల‌ను స్ఫూర్తిమంతం చేశాయి”.

“సిక్కు సాంప్ర‌దాయం ఏక్ భార‌త్ శ్రేష్ఠ భార‌త్ కు స‌జీవ చిహ్నం”

“దేశ ప్ర‌జ‌ల సాహ‌సం, శ‌క్తి, క‌ష్టించి ప‌ని చేసే స్వ‌భావానికి ప‌ర్యాయ‌ప‌దం సిక్కు ప్ర‌జ‌లే”

Posted On: 29 APR 2022 7:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నేడు  అధికార నివాసం నంబర్ 7, లోక ల్యాణ్ మార్గ్ లో సిక్కు ప్రతినిధివర్గానికి ఆతిథ్యం ఇచ్చారువిభిన్న రంగాలకు చెందిన ప్రలు  బృందంలో ఉన్నారు కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మంత్రి శ్రీ ర్ దీప్ సింగ్ పురి కూడా ఉన్నారు

సిక్కు మాజంతో కు  దీర్ఘకాలిక అనుబంధాన్ని  సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. “గురుద్వారాలకు వెళ్లడంసేవలో పాల్గొనడంలంగర్ సేవించడంసిక్కు కుటుంబాలతో వారి ఇళ్లలో లిసి డం నా జీవితంలో ఒక భాగంసిక్కు గురువుల పాదాలు అప్పుడప్పుడూ ప్రధానమంత్రి నివాసంలో తారాడుతూ ఉంటాయివారి సాంగత్యం పొందే భాగ్యం నాకు లిగింది” అని ప్రధానమంత్రి చెప్పారుతాను విదేశాలు సందర్శించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు వైభవంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటానని ఆయ తెలిపారు.

“మ గురువులు సాహసంసేవాభావాన్ని కు బోధించారు.  భార ప్రలు ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు ఎలాంటి రులు లేకుండా వెళ్లి శ్రక్తితో విజయం సాధించారుభారతం స్ఫూర్తి కూడా ఇదే” అని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అన్నారు.

భార నోభావాలను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ భారతం కొత్త శిఖరాలు అధిరోహిస్తూ ప్రపంచం అంతటా  గుర్తును వ్యాపింపచేస్తోందన్నారుఇందుకు రోనా మ్మారి  కాలమే పెద్ద ఉదాహ అని చెప్పారు. మ్మారి ప్రారంభ యంలో పాత  కాలం నాటి ఆలోచనా ధోరణులున్న వారు భారదేశం ట్ల ఆందోళ వెలిబుచ్చుతూ చ్చారుకాని ఇప్పుడు  మ్మారిని ఎంత దీటుగా ఎదుర్కొనన్న విషయంలో ప్రలు ఒక ఉదాహను అందించారుభారదేశ భారీ నాభాను చూసి అంతకు ముందు  ఆందోళలు వ్యక్తం అయ్యాయిఅలాగే భారదేశంలో యారైన వ్యాక్సిన్ల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  కాని నేను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ యారీ దేశంగా భారత్ నిలిచింది అన్నారు. “ మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లతోనే 99 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కావడం ట్ల మీరందరూ ర్వతారు” అని కూడా ప్రధానమంత్రి చెప్పారు.

ప్రస్తుత ష్టకాలంలో భారదేశం ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ వ్యస్థగా కూడా మారిందని ప్రధానమంత్రి అన్నారు. “దేశంలో యునికార్న్  సంఖ్య నిరంతరం పెరుగుతోందిపెరుగుతున్న భారదేశం ప్రతిష్ఠ‌, విశ్వనీయ భార సంతతి ప్రకు ఎంతో సంతృప్తినిర్వాన్ని అందిస్తోంది” అని చెప్పారు. “నేనెప్పుడూ  భార సంతతి ప్రను భారదేశానికి రాష్ట్రదూతలుగా రిగణిస్తానుమీరంతా మా భారతికి మైన గొంతుగాఅతి పెద్ద గుర్తింపుగా నిలిచారు” అన్నారు.  భారదేశం అందుకుంటున్న శిఖరాలు చూసి భార సంతతి కూడా ర్వడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. “నం ప్రపంచంలో ఎక్క ఉన్నా “ఇండియా స్ట్”  అనేది  ప్రాథమిక విశ్వాసం కావాలి” అని సూచించారు.

సిక్కు గురువులు అందించిన సేవలుత్యాగానికి ప్రధానమంత్రి శిరసు వంచి అభివాదం తెలుపుతూ గురు నానక్ దేవ్ జీ  విధంగా జాతిని చైతన్యవంతం చేసి అంధకారం నుంచి వెలుపలికి లాగారోవెలుగుబాట చూపారో గుర్తు చేశారు. “గురువులు భారదేశం అంతటా ర్యటించారుఎక్కకు వెళ్లినా వారు  గుర్తులుస్ఫూర్తి దిలారు” అని చెప్పారుఅలాగే గురువుల ట్ల దేశం అంతటా గౌర‌, విశ్వాసాలున్నాయన్నారుగురువుల పాదాలు భారదేశాన్ని విత్రం చేయడంతో పాటు ప్రకు  స్ఫూర్తిమంతంగా నిలిచాయని చెప్పారు. “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” సాంప్రదాయానికి జీవ నిదర్శనం సిక్కు సాంప్రదాయం అని ప్రధానమంత్రి చెబుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనుస్వాతంత్ర్యం సిద్ధించిన ర్వాత కూడా సిక్కు జాతి అందించిన సేవకు కృతజ్ఞలు తెలిపారు. “సాహసంక్తిశ్రమించి ని చేయడానికి సిక్కు మాజం ర్యాయదం” అన్నారు.

భారదేశ స్వాతంత్ర్య పోరాటంపై  విజన్ ను ప్రధానమంత్రి రోసారి వివరించారు పోరాటం కొంత కాలానికే రిమితం కాదుసంవత్సరాల చైతన్యంఆదర్శాలుఆధ్యాత్మిక విలువలు, “స్య‌”కు అదొక చిహ్నం అన్నారు.

గురు తేజ్ దూర్ 400 ప్రకాశ్ పూరబ్‌, గురు నానక్ దేవ్ జీ 550 ప్రకాశ్ పూరబ్‌, గురు గోవింద్ సింగ్ జీ 350 విత్ర పూరబ్ వంటి విత్ర వేడుకల్లో పాల్గొనే అదృష్టం కు డం ట్ల ప్రధానమంత్రి ఆనందం ప్రటించారుఅలాగే ర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంలంగర్ ను న్ను హితం చేయడంర్ మందిర్ సాహిబ్ కు ఎఫ్ సిఆర్ఏ అనుమతి ఇవ్వడంగురుద్వారాల రిసరాల రిశుభ్ర వంటివన్నీ  ప్రభుత్వ యాంలోనే రిగాయని చెప్పారు.

  
విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల గురువుల అంకిత భావాన్ని ప్ర‌ధాన‌మం గుర్తు చేస్తూ అమృత కాలంలో అదే స్ఫూర్తి ఏర్ప‌డాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు. అదే స్ఫూర్తితో స‌బ్ కా సాత్‌, స‌బ్ కా వికాశ్‌, స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్  మంత్రం రూపొందించామ‌న్నారు. ప్ర‌స్తుత త‌రానికే కాకుండా భ‌విష్య‌త్ త‌రాల‌కు కూడా ఈ స్ఫూర్తిచాలా ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణం, పోష‌కాహారం, సాంస్కృతిక విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ వంటి అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ ఎల్ల‌ప్పుడూ సిక్కు జాతి చురుగ్గా పాల్గొంటుంద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. ఇటీవ‌లే ప్రారంభించిన‌ అమృత స‌రోవ‌ర్ ప్ర‌చారంలో కూడా చురుకైన భాగ‌స్వాములు కావాల‌ని వారికి పిలుపు ఇస్తూ ఆయ‌న ముగించారు. 


(Release ID: 1821598) Visitor Counter : 156