ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూ ఢిల్లీ లోని కేంద్ర మంత్రిశ్రీ సర్బానంద సోనోవాల్ నివాసం లో జరిగిన బిహు వేడుకల కు హాజరు అయిన ప్రధాన మంత్రి 

Posted On: 23 APR 2022 11:03PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నివాసం లో జరిగిన బిహు వేడుకల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజరు అయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మంత్రివర్గం లో నా సహచరుడు @sarbanandsonwal గారి ఇంట్లో జరిగిన హుషారైన బిహు వేడుకల లో పాలుపంచుకొన్నాను. అసమ్ యొక్క చైతన్యభరితమైన సంస్కృతి ని చూసుకొని భారతదేశం గర్వపడుతున్నది.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 



(Release ID: 1819607) Visitor Counter : 140