ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇటలీప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకొన్న ప్రధానమంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2022 7:30PM by PIB Hyderabad

ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరగా కోలుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభిలషించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

నా ప్రియ మిత్రుడు ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరిత గతి న కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. @Palazzo_Chigi ’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1818631) సందర్శకుల సూచీ సంఖ్య : : 172
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam