ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీని క‌లుసుకున్న‌ గ్రామీ విజేత రికీ కెజ్

Posted On: 14 APR 2022 8:54PM by PIB Hyderabad

గ్రామీవిజేత‌, భార‌త సంగీత‌జ్ఞుడు రికీ కెజ్‌ను క‌లుసుకున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు.
వారి భ‌విష్య‌త్ కృషి విజ‌య‌వంతం కావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆకాంక్షించారు.
"సంగీతం పట్ల మీ అభిరుచి , ఉత్సాహం మరింత బలపడుతుంద‌ని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ "రికీ కెజ్ జీ మిమ్మ‌ల్ని క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. సంగీతం ప‌ట్ల మీ అభిరుచి, ఉత్సాహం నానాటికీ మ‌రింత బ‌ల‌ప‌డుతోంది , మీ భ‌విష్య‌త్ కృషి కి అభినంద‌న‌లు" అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.

 



(Release ID: 1817518) Visitor Counter : 110