ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశిష్టమైన బైసాఖీ సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 14 APR 2022 9:10AM by PIB Hyderabad

విశిష్టమైనటువంటి బైసాఖీ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రతి ఒక్కరి కి ఇవే బైసాఖీ శుభాకాంక్షలు. ఈ పండుగ మన అందరి జీవనం లో హర్షోల్లాసాల భావనల ను మరియు క్షేమాన్ని పెంపొందింపచేయాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. అందరి కి సాఫల్యం మరియు సమృద్ధి తాలూకు వరం లభించు గాక.’’ అని పేర్కొన్నారు.


*****
DS/ST

 


(Release ID: 1816863)