ప్రధాన మంత్రి కార్యాలయం
విశిష్టమైన బైసాఖీ సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
14 APR 2022 9:10AM by PIB Hyderabad
విశిష్టమైనటువంటి బైసాఖీ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రతి ఒక్కరి కి ఇవే బైసాఖీ శుభాకాంక్షలు. ఈ పండుగ మన అందరి జీవనం లో హర్షోల్లాసాల భావనల ను మరియు క్షేమాన్ని పెంపొందింపచేయాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. అందరి కి సాఫల్యం మరియు సమృద్ధి తాలూకు వరం లభించు గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1816863)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam