ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర రమ్ జాన్ మాసం మొదలైనసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 APR 2022 9:20PM by PIB Hyderabad
పవిత్రమైన రమ్ జాన్ నెల మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పవిత్రమైనటువంటి రమ్ జాన్ మాసం ఆరంభం కావడాన్ని పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఈ పావనమైనటువంటి మాసం పేదలకు సేవ చేయడం కోసం ప్రజల ను ప్రేరితులను చేయు గాక. మన సమాజం లో శాంతి ని, సద్భావన ను మరియు కరుణ ను ఈ మాసం మరింత గా పెంపు చేయు గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1813084)
Visitor Counter : 153
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam