ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం యొక్కపూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్.సి. లాహోటీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

Posted On: 24 MAR 2022 9:10AM by PIB Hyderabad

భారతదేశాని కి చెందిన పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్.సి. లాహోటీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశాని కి చెందిన పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్.సి. లాహోటీ గారు కన్నుమూశారని తెలిసి నేను దు:ఖిస్తున్నాను. న్యాయ శాఖ కు ఆయన అందించిన తోడ్పాటు కు గాను ఆయన ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. సమాజం లో ఆదరణ పాత్రులు కాలేకపోయిన అటువంటి వర్గాల వారికి త్వరిత గతి న న్యాయాన్ని అందించడానికి ఆయన సదా ప్రాధాన్యాన్ని కట్టబెట్టారు. ఆయన కుటుంబాని కి, ఆయన శ్రేయస్సు ను కోరుకొన్న వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1809098) Visitor Counter : 168