ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 కూలిపోయిన ఘటన పట్ల దుఃఖాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 21 MAR 2022 7:33PM by PIB Hyderabad

చైనా లోని గువాంగ్ శీ లో 132 మంది ని తీసుకుపోతున్న ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 విమానం కూలిపోయిన ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చైనా లోని గువాంగ్ శీ లో 132 మంది తో ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 కూలిపోయింది అని తెలిసి చేష్టలుడిగిపోయాను మరి నాకు ప్రగాఢ దు:ఖం కలిగింది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితులు అయిన వారికి మరియు వారి కుటుంబ సభ్యుల కు ఇవే మన సంతాపాలు, ప్రార్థనలూను.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 


(रिलीज़ आईडी: 1808168) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Kannada , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam