ప్రధాన మంత్రి కార్యాలయం

కన్య శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ అభియాన్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 08 MAR 2022 2:00PM by PIB Hyderabad

 

‘‘మరింత మంది బాలికలు విద్య యొక్క సంతోషాన్ని పొందేందుకు పూచీ పడేటటువంటి ఒక మార్గదర్శకమైన ప్రయాస యే కన్య శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ అభియాన్ ’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉద్యమం సఫలం అయ్యే దిశ లో కృషి జరగాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్క బాలిక విద్యా బుద్ధులు నేర్చుకొని నైపుణ్యం సంపాదించుకొనేటట్లు చేసేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టడమైంది.

 

మహిళల మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ:

‘‘మరింత మంది బాలికలు విద్య తాలూకు సంతోషాన్ని పొందేటట్లు పూచీ పడేటటువంటి ఒక మార్గదర్శక ప్రయాసే ఇది! రండి, మనం అందరం ఒక దేశం గా కలసి కదిలి, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం’’ అని అందులో పేర్కొన్నారు.

****

DS



(Release ID: 1803933) Visitor Counter : 186