ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిషా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 25 FEB 2022 10:34PM by PIB Hyderabad

   డిషా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-

“ఒడిషా మాజీ ముఖ్యమంత్రి శ్రీ హేమానంద బిశ్వాల్ మరణం బాధాకరం. ఆయన చాలా ఏళ్లు ప్రజా జీవితంలో చురుగ్గా ఉండటంతోపాటు ప్రజలతో మమేకమై విస్తృతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- ఓం శాంతి” అని ఆయన పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1801628) Visitor Counter : 149