ప్రధాన మంత్రి కార్యాలయం

దేశవ్యాప్తం గా 100 చోట్లకిసాన్ డ్రోన్ ల క్రియాశీలత్వాన్ని చూసి సంతోషం వేసిందన్న ప్రధాన మంత్రి 

Posted On: 19 FEB 2022 11:14AM by PIB Hyderabad

దేశం అంతటా 100 చోట్ల కిసాన్ డ్రోన్ లు పనిచేయడాన్ని చూసి తాను సంతోషించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘దేశవ్యాప్తం గా 100 చోట్ల కిసాన్ డ్రోన్ ల క్రియాశీలత్వాన్ని చూసి సంతోషం వేసింది. ఇది హుషారైనటువంటి స్టార్ట్- అప్ @garuda_india (@గరుడ_ఇండియా) ద్వారా జరిగిన ఒక ప్రశంసనీయమైనటువంటి కార్యక్రమం.

నూతనంగా ఆవిష్కారమైనటువంటి సాంకేతిక పరిజ్ఞ‌ానం మన రైతుల కు సాధికారిత ను కల్పించడం తో పాటు వ్యవసాయాన్ని మరింత లాభదాయకం గా మార్చుతుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1799585) Visitor Counter : 138