ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీయొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో ఇచ్చేందుకు చాదర్ ను బహూకరించినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 FEB 2022 10:05PM by PIB Hyderabad

ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు గాను ఒక చాదర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహూకరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తి యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు గాను ఒక చాదర్ ను బహుమతి గా ఇచ్చాను.’’ అని తెలిపారు.

 

 

 


(रिलीज़ आईडी: 1795028) आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam