ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆయా రాష్ట్రాల స్థాపనదినాల సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 21 JAN 2022 9:47AM by PIB Hyderabad

మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల సందర్బం లో శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశం యొక్క అభివృద్ధి కి, చైతన్యభరితమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రగతి పథం లో వాటి పయనాన్ని నిరంతరం గా కొనసాగించాలి అంటూ ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1791447) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam