ప్రధాన మంత్రి కార్యాలయం

మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆయా రాష్ట్రాల స్థాపనదినాల సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 21 JAN 2022 9:47AM by PIB Hyderabad

మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల సందర్బం లో శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశం యొక్క అభివృద్ధి కి, చైతన్యభరితమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రగతి పథం లో వాటి పయనాన్ని నిరంతరం గా కొనసాగించాలి అంటూ ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1791447) Visitor Counter : 123