ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
26 DEC 2021 2:42PM by PIB Hyderabad
ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో -
"ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులుగా నిలిచారు. మానవాళిపై గౌరవం.. సమానత్వాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం చిరస్మరణీయం. ఆయన మృతిపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1785317)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam