ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్ము కశ్మీర్‌ లో ఉగ్రవాద దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 13 DEC 2021 8:59PM by PIB Hyderabad

మ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిందంటూ ఆయన కోరారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ లో -

 

“జమ్ము కశ్మీర్‌ లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన కు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిందంటూ ప్రధాన మంత్రి @narendramodi  కోరారు.  ఈ దాడి ఘటన లో అమరులైన భద్రత సిబ్బంది యొక్క కుటుంబాల కు ఆయన తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు.” అని పేర్కొంది.

 

 

***

DS/SH


(Release ID: 1781238) Visitor Counter : 146