ప్రధాన మంత్రి కార్యాలయం

ఛఠ్  సందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు  తెలిపిన  ప్రధాన మంత్రి

Posted On: 10 NOV 2021 10:08AM by PIB Hyderabad

ఛఠ్ పూజ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సూర్యోపాసన తాలూకు మహా పర్వదినం అయినటువంటి ఛఠ్ ను పురస్కరించుకొని అందరికి చాలా చాలా శుభాకాంక్ష లు. ఛఠీ మాత ప్రతి ఒక్కరి కి ఉత్తమ ఆరోగం తో పాటు సుఖాన్ని మరియు సమృద్ధి ని కూడా ప్రసాదించు గాక.’’ అని ఆకాంక్షించారు.

 

सूर्योपासना के महापर्व छठ की आप सभी को ढेरों शुभकामनाएं। छठी मइया हर किसी को उत्तम स्वास्थ्य और सुख-सौभाग्य प्रदान करें। pic.twitter.com/JVZ7lTKWDn

— Narendra Modi (@narendramodi) November 10, 2021

***

DS/SH

 



(Release ID: 1770497) Visitor Counter : 142