ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయీ దూజ్  నాడు  ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2021 9:35AM by PIB Hyderabad

భాయీ దూజ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశ ప్రజలు అందరి కి భాయీ దూజ్ సందర్భం లో చాలా చాలా శుభకామన లు.

మంగళప్రదమైన భాయీ దూజ్ నాడు ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.

 

सभी देशवासियों को भाई दूज की ढेरों शुभकामनाएं।

Best wishes to everyone on the auspicious occasion of Bhai Dooj.

— Narendra Modi (@narendramodi) November 6, 2021

***

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1769794) సందర్శకుల సూచీ సంఖ్య : : 174