ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్ లోజరిగి దిగువ సభ ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ ఫుమియో కిశిదా కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 01 NOV 2021 5:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో దిగువ సభ ఎన్నికల లో విజయం సాధించిన శ్రీ ఫుమియో కిశిదా ను అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జపాన్ లో దిగువ సభ ఎన్నికల లో విజయం సాధించినందుకు @kishida230 కి హృదయపూర్వక అభినందన లు. మన ప్రత్యేకమైన వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకోవడం కోసం, అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతం లోను, ఇంకా ఇతరత్రా ను శాంతి సాధన కోసం, సమృద్ధి కోసం కలసి కృషి చేసేందుకు ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 



(Release ID: 1768610) Visitor Counter : 124