ప్రధాన మంత్రి కార్యాలయం
వాల్మీకిజయంతి నాడు మహర్షి వాల్మీకి కి ప్రణామాన్నిఆచరించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2021 9:19AM by PIB Hyderabad
వాల్మీకి జయంతి సందర్భం లో మహర్షి వాల్మీకి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘వాల్మీకి జయంతి విశిష్ట సందర్భం లో మహర్షి వాల్మీకి కి ఇదే నా సాదర ప్రణామం. మన సుసంపన్నమైనటువంటి గతాన్ని, మన ప్రశంసనీయమైనటువంటి సంస్కృతి ని గ్రంథస్తం చేయడం లో ఆయన అందించిన మహత్వపూర్ణమైన తోడ్పాటు ను మనం మరొక్క సారి గుర్తు కు తెచ్చుకొందాం. సామాజిక సాధికారిత కల్పన కు ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యం మనకు అందరికి ప్రేరణ ను ఇస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1765083)
సందర్శకుల సూచీ సంఖ్య : : 210
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam