ప్రధాన మంత్రి కార్యాలయం

ఝార్ ఖండ్లో లాతెహార్ జిల్లా లో మునక కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 18 SEP 2021 8:57PM by PIB Hyderabad

ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించిందని తెలిసి దిగ్భ్రాంతి కి లోనయ్యాను. ఈ దు:ఖ ఘడియ లో ఆప్తులను ఎడబాసి శోకిస్తున్న కుటుంబాల కు ఇదే సంతాపం: ప్రధాన మంత్రి @narendramodi’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1756293) Visitor Counter : 164